మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
శ్మశానాల పక్కన పాఠశాలలా.. పీఏసీ ఛైర్మన్ బుగ్గన సూటి ప్రశ్న
22 Jun 2016 9:39 AM
హైదరాబాద్) పబ్లిక్ అకౌంట్స్ ఛైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అధ్యక్షతన పీఏసీ హైదరాబాద్ లో సమావేశం అయింది. కస్తూర్బా బాలికల పాఠశాలల నిర్వహణలో ప్రభుత్వ నిర్లక్ష్యం మీద బుగ్గన మండిపడ్డారు. శ్మశానాల పక్కన పాఠశాలలు ఏర్పాటు చేసి చేతులు దులుపుకొంటున్నారని మండిపడ్డారు. ఎక్కడ పడితే అక్కడ పాఠశాలలు ఏర్పాటు చేసిన అధికారులు ప్రహారీ గోడలు ఎందుకు ఏర్పాటు చేయటం లేదని ఆయన సూటిగా ప్రశ్నించారు.