వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
జగన్ దీక్షకు అమెరికాలోని ప్రవాస భారతీయుల సంఘీభావం
11 Oct 2015 11:04 PM
అమెరికాలోని వాషింగ్టన్ డి సి లింకన్ మెమోరియల్ వద్ద నిశబ్ధ ధర్నా!
వాషింగ్టన్ డి సి: అమెరికాలోని తెలుగు ప్రవాస భారతీయులు పార్టీలకతీతంగా ముక్త కంఠంతో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ నిరవధికా నిరాహార దీక్షకు మద్దతు గా నిలిచారు. వాషింగ్టన్ డి సి లింకన్ మెమోరియల్ వద్ద ప్రత్యేక కార్యక్రమంలో తమ సంఘీభావం తెలిపారు.
ఈ ధర్నాను సురేంద్ర రెడ్డి బతినపట్ల, వైఎస్సార్సీపీ సెంట్రల్ రీజినల్ కోఆర్డినేటర్ మరియు రమేష్ రెడ్డి వల్లూరు, వైఎస్సార్సీపీ అద్విసేర్ & మిడ్ అట్లాంటిక్ రీజినల్ కోఆర్డినేటర్ ఆధ్వర్వంలో, వాషింగ్టన్ డి సి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోర్ కమిటి సభ్యుల చేయుతతో ఈ కార్యక్రమం చేపట్టారు.