బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
నామినేషన్ దాఖలు చేసిన విజయసాయిరెడ్డి
26 May 2016 11:37 AM
హైదరాబాద్ః వైయస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి రాజ్యసభ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ నేతలతో కలిసి అసెంబ్లీ చేరుకున్న ఆయన మొత్తం నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. నామినేషన్ పత్రాలపై పార్టీ అధ్యక్షులు ప్రతిపక్ష నేత వైయస్ జగన్, ఎమ్మెల్యేలు నారాయణ స్వామి, గిడ్డి ఈశ్వరి, ముత్యాలనాయుడు సంతకాలు చేశారు. ఈనెల 31తో నామినేషన్ గడువు ముగియనుండగా...వచ్చే నెల 11న ఎన్నికలు జరగనున్నాయి.