పులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసా
పార్టీలో నూతన నియామకాలు
27 Dec 2017 6:52 PM
హైదరాబాద్: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వేరు వేరు పదవులలో నూతన నియామకాలు జరిగాయి. పార్టీ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యులుగా గుబ్బా చంద్రశేఖర్(వైయస్ఆర్ జిల్లా), డాక్టర్ దుత్తా రామచంద్రరావు(కృష్ణా జిల్లా), ఒంటేరు వేణుగోపాల్రెడ్డి( నెల్లూరు జిల్లా), రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కరణం ధర్మశ్రీ(విశాఖ జిల్లా)ని నియమించారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి ఉత్తర్హులు వెలుబడ్డాయి.