కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
నెల్లికుదురులో 200 మంది పార్టీలో చేరిక
19 May 2013 2:47 PM
నెల్లికుదురు(వరంగల్) 19 మే 2013:
వివిధ పార్టీలకు చెందిన 200 మంది కార్యకర్తలు వరంగల్ జిల్లా నెల్లికుదురు మండలం మదనతుర్తి గ్రామంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ నేత జన్నారెడ్డి మహేందర్రెడ్డి, కర్ణావతు రాధావెంకన్ననాయక్ ఆధ్వర్యంలో జరిగిన ఓ కార్యక్రమంలో కార్యకర్తలు పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి పార్టీ కార్యకర్తలు, అభిమానులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. దివంగత మహానేత డాక్టర్ వైయస్ఆర్ అమలు చేసిన సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు అందాలంటే..శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి వల్లే సాధ్యమని పలువురు నేతలు చెప్పారు.