లోకేష్‌ ఆస్తుల ప్రకటన బోగస్‌

చిత్తూరు: మంత్రి నారా లోకేష్‌ ఆస్తుల ప్రకటన బోగస్‌ అని రాజంపేట ఎంపీ మిథున్‌రెడ్డి విమర్శించారు. ఆస్తుల వివరాలు ఎవరూ అడగడం లేదని, ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర ్చండి అని డిమాండు చేశారు. పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయాలని సూచించారు. 

 
Back to Top