మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
మొదలైన కేబినెట్ భేటీ
31 Aug 2012 6:51 AM
హైదరాబాద్, 31 ఆగస్టు 2012: రాష్ట్ర మంత్రి వర్గం, రెండు నెలల తరువాత శుక్రవారం సాయంత్రం సమావేశమైంది. ఎస్సీ, ఎస్టీ ఉప ప్రణాళికపై మంత్రివర్గ ఉపసంఘం సమర్పించిన నివేదికను చర్చించి ఆమోదముద్ర వేయనుందని సమాచారం. రాష్ట్రాన్ని కుదిపేస్తున్న విద్యుత్, ఫీజు రీయింబర్స్మెంట్ సమస్యలపై కూడా చర్చించే అవకాశం ఉంది.
ఈ సమావేశానికి ధర్మాన ప్రసాదరావు దూరంగా ఉన్నారు. ఈయన రాజీనామా అంశంపై వాడివేడి చర్చ సాగిందని సమాచారం.