మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
'మండే సూర్యుడు’ పాటల సీడీ ఆవిష్కరణ
15 Dec 2012 11:12 AM
ఇబ్రహీంపట్నం:
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం శేరిగూడ గ్రామానికి చెందిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు జి. శ్రీనివాస్రెడ్డి ‘మండే సూర్యుడు’ పేరిట శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డిపై పాటల సీడీని రూపొందించారు. పార్టీ సీనియర్ నేత వైవీ సుబ్బారెడ్డి ఈ సీడీని శుక్రమవారం ఆవిష్కరించారు. సీడీని రూపొందించిన శ్రీనివాస్రెడ్డిని అభినందించారు. గేయ రచయిత సవ్యసాచి. రాగమయి రమేశ్ ఆ గీతాలను ఆలపించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు జి.సుధాకర్రెడ్డి, జి. నరేందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.