చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
మహానేత సుస్థిర పాలన అందించారు
30 Nov 2012 3:19 PM
విశాఖపట్టణం:
ఆంధ్ర రాష్ట్రంలో సుస్థిరపాలన అందించిన ఘనత దివంగత మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డిదేనని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అంబటి రాంబాబు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడు జరిగినా తమ పార్టీదే విజయమని ఆయన జోస్యం చెప్పారు. శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి బెయిల్ వ్యవహారం రాజ్యాంగ విరుద్ధంగా సాగుతోందని అంబటి ఆవేదన వ్యక్తంచేశారు.