పులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసా
ఓటు హక్కును వినియోగించుకున్న ఎమ్మెల్యేలు
17 Mar 2017 1:37 PM
నెల్లూరుః స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నెల్లూరు జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఆనం విజయ్కుమార్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే మేకపాటి గౌతమ్రెడ్డి పార్టీ ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులతో కలిసివచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు. అదే విధంగా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్కుమార్రెడ్డి పార్టీ ప్రజాప్రతినిధులతో వచ్చి ఓటు హక్కును వినియోగించుకున్నారు.