‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 17వ రోజు షెడ్యూల్ వైయస్ జగన్పై దాడి చేయించిన అసలు దొంగ చంద్రబాబే..! ఓటుకు నోటు కేసు.. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలివైయస్ జగన్ మళ్లీ తప్పకుండా గెలుస్తారుఏపీలో ‘ఫ్యాన్’దే హవా.. శ్రీ సీతారాముల ఆశీస్సులతో సకల శుభాలు కలగాలి ప్రతి ఇంట్లో జగనే కావాలి.. జగనే రావాలి అంటున్నారు పేదలకు మంచిచేస్తున్నందుకే జగనన్నపై వారికి ద్వేషంసీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై చర్యలు తీసుకోండి ఆర్బీకేల సహకారంతో మేమంతా సకాలంలో పంటలు వేయగలుగుతున్నాం
రాజ్యమా ఎందుకు భయం.. అన్న అండగా ఉండగా..
07 Jun 2018 1:03 PM
పశ్చిమగోదావరి: వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయితేనే ప్రజలంతా సంతోషంగా ఉంటారని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన లహరిక అనే విద్యార్థిని అన్నారు. వైయస్ జగన్ కోసం ఆమె కవిత కూడా రాసింది. 183వ రోజు ప్రజా సంకల్పయాత్రలో పాల్గొని కవితను జననేతకు చదివి వినిపించింది.
లహరిక అనే అమ్మాయి వైయస్ జగన్ఫై కవిత రాసింది.
రాజ్యమా నీకెందుకే అంత భయం. మన జగనన్న మనతో ఉండగా..
జీవితాలు చెదిరిపోవు.. బంగారు భవిష్యత్తు కుప్పకూలిపోదు
నేరాలు, ఘోరాలు కొనసాగవు.. అన్యాయం గెలవదు
ఆంధ్రభూమి ఓటమి ఎదుర్కోదు
రాజ్యమా నీకెందుకే అంత భయం మన రాజశేఖరుని పేరు ఇంకా మోగుతుండగా
రైతన్నకు రారాజు.. జనులందరికీ జనక మహారాజు
పండుగ సందడి తెచ్చే ఈ రోజు ఇతనే మా నెలరాజు..
రాజ్యమా నీకెందుకే అంత భయం.. మన అన్న అండగా ఉండగా
జై జగన్ అన్న.. జైజై జగన్ అన్న