చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
రంగారెడ్డి జిల్లా కన్వీనర్గా శ్రీశైలంగౌడ్
15 Jul 2013 8:20 PM
హైదరాబాద్ 15 జూలై 2013:
రంగారెడ్డి జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్గా ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ను నియమించారు. ఈమేరకు సోమవారం ప్రకటన వెలువడింది. ఇప్పటి వరకూ ఈ పదవిలో కొనసాగిన బి. జనార్థన్రెడ్డిని పార్టీ రాష్ట్ర కార్య నిర్వాహక మండలి సభ్యుడిగా నియమించారు. పార్టీ అధ్యక్షుడు శ్రీ వై.యస్. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేశారు.