రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం
మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పరామర్శ
22 Feb 2017 5:47 PM
అనంతపురం: ధర్మవరం మార్కెట్వీధిలో నివసిస్తున్న ఆచారి అనారోగ్యంతో మృతిచెందడంతో వారి కుటుంబాన్ని బుధవారం వైయస్ఆర్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పరామర్శించారు. ఆచారి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆచారి మృతి తీరనిలోటని వారి కుటుంబాన్ని ఓదార్చారు. ఆచారి కుటుంబ సభ్యులను పరామర్శించిన వారిలో గోల్డ్ ప్రసాద్, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.