జన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్
కాంగ్రెస్, టిడిపి నుంచి రెండువేల మంది చేరిక
25 May 2013 6:20 PM
భీమవరం (ప.గో.జిల్లా),
25 మే 2013: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో కాంగ్రెస్ల నుంచి రెండు వేల మంది వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అసమర్థ, ప్రజా కంటక కాంగ్రెస్ ప్రభుత్వం తీరుకు, దానితో అంట కాగుతున్న చంద్రబాబు వైఖరికి నిరసనగా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి సోదరి శ్రీమతి షర్మిల చేస్తున్న మరో ప్రస్థానం పాదయాత్ర శనివారం 159వ రోజు భీమవరం నియోజవకర్గంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా శ్రీమతి షర్మిల సమక్షంలో మాజీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వారంతా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.