జన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులుకాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్
జగన్మోహన్రెడ్డి బెయిల్ కోసం రంగారెడ్డిలో పాదయాత్ర
04 Oct 2012 4:35 AM
హైదరాబాద్, 4 అక్టోబర్ 2012: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్రెడ్డికి సుప్రీంకోర్టులో బెయిల్ రావాలని ఆకాంక్షిస్తూ రంగారెడ్డి జిల్లాలో వైయస్ఆర్ సీపీ కార్యకర్తలు పాదయాత్ర చేపట్టారు. హైదరాబాద్ శివారు రాజేంద్రనగర్ మండలం కాళీ మందిర్ నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు జనార్థన్రెడ్డి గురువారం ఈ పాదయాత్రను ప్రారంభించారు. చిలుకూరు బాలాజీ దేవాలయం వరకు పాదయాత్ర సాగుతుందని ఆయన చెప్పారు. అంతకు ముందు కాళీ మందిర్లో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు.