‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 17వ రోజు షెడ్యూల్ వైయస్ జగన్పై దాడి చేయించిన అసలు దొంగ చంద్రబాబే..! ఓటుకు నోటు కేసు.. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలివైయస్ జగన్ మళ్లీ తప్పకుండా గెలుస్తారుఏపీలో ‘ఫ్యాన్’దే హవా.. శ్రీ సీతారాముల ఆశీస్సులతో సకల శుభాలు కలగాలి ప్రతి ఇంట్లో జగనే కావాలి.. జగనే రావాలి అంటున్నారు పేదలకు మంచిచేస్తున్నందుకే జగనన్నపై వారికి ద్వేషంసీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై చర్యలు తీసుకోండి ఆర్బీకేల సహకారంతో మేమంతా సకాలంలో పంటలు వేయగలుగుతున్నాం
వైయస్ జగన్ను కలిసిన హోదా సాధన కమిటీ నేతలు
04 Apr 2018 3:55 PM
గుంటూరు: వైయస్ఆర్కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్షనేత వైయస్ జగన్మోహన్రెడ్డిని ప్రత్యేక హోదా సాధన కమిటీ నేతలు కలిశారు. గుంటూరు టౌన్లో ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వైయస్ జగన్ను కమిటీ నాయకులు బుధవారం కలిసి హోదా పోరాటాన్ని ముందుకు నడిపించాలని కోరారు. ప్రత్యేక మోదా సాధనకు వైయస్ జగన్ చేస్తున్న పోరాటాన్ని సాధన కమిటీ నేతలు ప్రశంసించారు. మీ పోరాట ఫలితంగానే ప్రత్యేక హోదా అంశం సజీవంగా ఉందని వారు గుర్తు చేశారు. అన్ని రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలను కలుపుకొని హోదా పోరాటాన్ని సారధ్యం కొనసాగించాలని కోరారు. వైయస్ఆర్సీపీ ఎంపీలు చేపట్టే అమరణ నిరాహార దీక్షకు తాము కూడా ఢిల్లీ వెళ్లి మద్దతు తెలుపుతామని ప్రత్యేక హోదా సాధన కమిటీ నేతలు వైయస్ జగన్కు తెలిపారు.