మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు
విద్యార్థుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకుంటోంది
03 Aug 2016 7:24 PM
హైదరాబాద్)) తెలంగాణ రాష్ట్రంలో ఈ మద్య జరిగిన ఎంసెట్ పరీక్ష పత్రాల లీకేజి వ్యవహారం పై సమగ్ర విచారణ జరిపాలని తెలంగాణ రాష్ట్ర వైయస్ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి కె శివకుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.. సంబంధిత అధికారులపై చట్టప్రకారంగా చర్యలు తీసుకోవాలని, సంబంధిత మంత్రిని వెంటనే పదవి నుంచి డిస్మిస్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్ధుల భవిష్యత్తుతో చలగాటం ఆడిన వారిని వదిలి పెట్టొద్దని ఆయన తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అరచేతిలో స్వర్గం చూపిస్తూ ప్రజలను మోసం చేస్తోందని అదేరీతిలో విద్యార్ధులను, విద్యార్ధుల తల్లిదండ్రులను మోసం చేస్తున్నారని ఆయన విమర్శించారు.