వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
విద్యుత్ లేని గ్రామాలు ప్రభుత్వానికి తెలుసా?
07 Mar 2017 9:51 AM
ఏపీ అసెంబ్లీః విద్యుత్ లేని గ్రామాలు లేవని మంత్రి చెబుతున్నారంటే అసలు ఈ ప్రభుత్వానికి విద్యుత్ లేని గ్రామాలు తెలుసా అని ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి ప్రశ్నించారు. రెండో రోజు అసెంబ్లీ సమావేశాల ప్రశ్నోత్తరాల సమయంలో ఆమె మాట్లాడారు. అన్ని ప్రాంతాల్లో విద్యుత్ ఉందని మంత్రి అంటున్నారు. ఈ రోజు గిరిజన మారుమూల గ్రా మాల్లో అంధకారంలో మగ్గుతున్నాయి. నా నియోజకవర్గంలో 1476 గ్రామాలు ఉన్నాయి. మా గ్రామాల్లో కరెంటు లేని విషయం మీ దృష్టికి వచ్చిందా? అలాగే కరెంటు బిల్లులు వచ్చేలోగా 50 యూనిట్లు ఉచితం అంటున్నారు. కానీ ఇక్కడ జరుగుతున్నదేంటంటే కొండ ప్రాంతానికి వెళ్లకుండా ఏదో ఒక చెట్టుకింద కూర్చోని మీటర్ కూడా చూడకుండా బిల్లులు మంజూరు చేస్తున్నారు. వీటిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో సమాధానం చెప్పాలి.