బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
ధర్మవరం సభకు హాజరు కానున్న విజయమ్మ
25 Oct 2012 5:20 PM
అనంతపురం, 25 అక్టోబర్ 2012: మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి కుమార్తె షర్మిల చేస్తున్న మరో ప్రజాప్రస్థానం పాదయాత్రలో భాగంగా శుక్రవారం తొమ్మిదవ రోజు మధ్యాహ్నం ధర్మవరంలో బహిరంగ సభ నిర్వహిస్తున్నట్టు పార్టీ వర్గాలు గురువారం ఇక్కడ తెలిపాయి. ఈ సభలో పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయస్ విజయమ్మ హాజరై, ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని ఆ వర్గాలు పేర్కొన్నాయి. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్రెడ్డికి బదులుగా ఆయన సోదరి షర్మిల ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వలరకూ మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
ఈ బహిరంగ సభలో విజయమ్మతో పాటు, మరో ప్రజాప్రస్థానం పాదయాత్ర చేస్తున్నషర్మిల, మరి కొందరు పార్టీ నాయకులు కూడా మాట్లాడతారని వారు వివరించారు.