మూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్
ఆ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలి
30 Nov 2017 2:35 PM
హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై తక్షణమే అనర్హత వేటు వేయాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ధర్మాన ప్రసాదరావు డిమాండ్ చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేలను ప్రలోభపెట్టి టీడీపీలోకి చేర్చుకోవడం సిగ్గుచేటు అని ఆయన మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులపై న్యాయపోరాటం చేస్తామని ఆయన చెప్పారు.