రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
మాదిగలను నమ్మించి మోసం చేశాడు
23 Dec 2015 1:33 PM
అనంతపురం: ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మందక్రిష్ణ మాదిగ చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. మాదిగ జాతిని చంద్రబాబు నమ్మించి మోసం చేశారని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు ఎస్సీ వర్గీకరణ చేస్తానని మాట ఇచ్చి.. తప్పారని విమర్శించారు. వైఎస్సార్సీపీ , ఆ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి తాము వ్యతిరేకం కాదని ఆయన స్పష్టం చేశారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జనవరి 11వ తేదీ నుంచి మార్చి 11వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్-లో యుద్ధభేరి యాత్ర నిర్వహిస్తామన్నారు. మార్చి 12వ తేదీన విజయవాడలో విశ్వరూప మహాసభ నిర్వహిస్తామన్నారు.