మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు....
అభివృద్ధి చూపి ఓట్లడిగే దమ్ము బాబుకు లేదు
06 Sep 2017 12:36 PM
విజయవాడ: అభివృద్ధి చూసి ఓట్లేయండి అని అడిగే దమ్ము లేక చంద్రబాబు నంద్యాల, కాకినాడ ఎన్నికల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని వైయస్ఆర్ సీపీ నేత మల్లాది విష్ణు ధ్వజమెత్తారు. రెండు రోజుల పాటు టీడీపీ నేతలకు వర్క్షాప్ నిర్వహించి పీ3 (పోలీస్, పర్చెజ్, పోలవరం)తో ఎన్నికల్లో గెలవాలని ఉద్భోద చేస్తున్నాడని మండిపడ్డారు. విజయవాడ పార్టీ కార్యాలయంలో మల్లాది విష్ణు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. వర్క్షాప్లో చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.