రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
రాజకీయ కక్షసాధింపుతో కేసులు
09 Mar 2017 4:06 PM
అనంతపురం: మిస్సమ్మ బంగ్లా స్థల వివాదంపై గురువారం గుర్నాథరెడ్డి, ఆయన సోదరుడు ఎర్రిస్వామిరెడ్డిలు స్పందించారు. గుర్నానాథరెడ్డి మాట్లాడుతూ.. రాజకీయంగా బురద చల్లేందుకే తమపై కేసులు పెట్టారని ఆయన ఆరోపించారు. ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి కుట్రలో భాగమే కేసులు పెట్టారని మండిపడ్డారు. సీఐడీ నోటీసులకు సమాధానం ఇస్తామని గుర్నానాథరెడ్డి తెలిపారు.