కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
బుడంగపల్లెలో షర్మిల రచ్చబండ
27 Oct 2012 12:04 PM
బుడంగపల్లె:
మరో ప్రజాప్రస్థానం సందర్భంగా షర్మిల ధర్మవరం మండలం బుడంగపల్లెలో శనివారం ఉదయం రచ్చబండ నిర్వహించారు. ఇందులో మహిళలతో మాట్లాడారు. తాము తాగునీటికి అష్టకష్టాలూ పడుతున్నామని ఆ గ్రామస్థులు వైయస్ షర్మిలకు మొరపెట్టుకున్నారు. నీటి కోసం కిలోమీటర్ల మేర నడిచివెళ్ళాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా షర్మిల వారితో మాట్లాడుతూ, సీయం గారి భార్య కూడా మూడు కిలోమీటర్లు నడిచి మంచినీళ్ళు తెచ్చుకుంటే ఆవిడకు ఈ కష్టాలు తెలుస్తాయని చెప్పారు. ఆమె సీఎం క్యాంప్ ఆఫీసులో చల్లగా కూర్చున్నారనీ, సామాన్యుల వెతలు సీఎంకు పట్టడం లేదనీ తెలిపారు.