చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
బింగిదొడ్డి నుంచి ప్రారంభమైన పాదయాత్ర
26 Nov 2012 11:02 AM
మహబూబ్ నగర్, 26 నవంబర్ 2012: దివంగత మహానేత తనయ, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి సోదరి షర్మిల తన పాదయాత్రను సోమవారం ఉదయం జిల్లాలోని బింగిదొడ్డి నుంచి ప్రారంభించారు. మహబూబ్ నగర్ జిల్లాలో షర్మిల 'మరో ప్రజా ప్రస్థానం' పాదయత్ర ఐదో రోజు కొనసాగుతోంది. వైయస్ఆర్ కడప జిల్లా ఇడుపులపాయలో అక్టోబర్ 18న ప్రారంభమైన షర్మిల పాదయాత్ర సోమవారం నాటికి 40వ రోజుకు చేరుకుంది. ఆదివారం నాటికి షర్మిల పాదయత్ర 522.90 కిలో మీటర్లు పూర్తిచేసుకుంది. సోమవారం నాడు పాలమూరు జిల్లాలో షర్మిల పాదయాత్ర 16.2 కిలో మీటర్లు కొనసాగనుంది.