నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంప్రజా ప్రభుత్వ ఎజెండా– మన జెండానాపై యుద్ధానికి కలిసి కట్టుగా వస్తున్నారు
భౌతికదాడులు ఆపకపోతే ఆందోళన
25 Oct 2012 11:57 AM
విజయవాడ 25 అక్టోబర్ 2012 : విజయవాడలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలను అర్ధరాత్రి కొందరు దుండగులు దగ్ధం చేశారు. 51 డివిజన్ ఇన్చార్జ్ టూ వీలర్ను కూడా తగలబెట్టారు. కాంగ్రెస్, టిడిపి ఆధ్వర్యంలో ఈ భౌతికదాడులు జరుగుతున్నాయని విజయవాడ కన్వీనర్ గౌతం రెడ్డి ఆరోపించారు. వీటిని ఇక ఆపకపోతే భారీ ఆందోళనకు దిగుతామని ఆయన హెచ్చరించారు.