రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్టటీడీపీకి ఇవే చివరి ఎన్నికలు కావాలని కోరుకుంటున్నా! సోమిరెడ్డి సిగ్గు లేకుండా అబద్దాలు చెబుతున్నారుసీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం
బీసీలకు ప్రాధాన్యత ఏదీ: వకుళాభరణం
11 Oct 2012 5:45 AM
హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీకి చెందిన బీసీ నేత వకుళాభరణం కృష్ణమోహనరావు బీసీలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీకి గురువారం లేఖ రాశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీలకు వంద టిక్కెట్లు ఇస్తామని ప్రకటించినప్పటికీ కాంగ్రెస్ పార్టీలో చలనం లేదని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్లో బీసీలకు పల్లకి మోయడమే సరిపోతోందని వ్యాఖ్యానించారు. తగిన ప్రాతినిధ్యం ఇవ్వాలని ఆ లేఖలో కోరారు.