కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
పార్టీ 'బీసీ' సమన్వయకర్తల నియామకం
15 Jul 2013 8:16 PM
హైదరాబాద్ 15 జూలై 2013:
వైయస్ఆర్ కాంగ్రెస్ బీసీ విభాగానికి వివిధ జిల్లాల సమన్వయకర్తలను పార్టీ నియమించింది. బీసీ విభాగం అధ్యక్షుడు గట్టు రామచంద్రరావు సోమవారం వివరాలు వెల్లడించారు. శ్రీకాకుళం, విశాఖపట్టణం జిల్లాలకు గుంట్రెడ్డి శ్రీరమాదేవి, విజయనగరం, పశ్చిమగోదావరి జిల్లాలకు ఏ.వి.ఎస్.నాయుడు, తూర్పు గోదావరి జిల్లాకు సీతాదేవి వనపల్లి, గుంటూరు ప్రకాశం జిల్లాలకు తొండమల్ల పుల్లయ్య, చిత్తూరు, వైయస్ఆర్ జిల్లాలకు అవ్వారు ముసలయ్య, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాకు దశరథుల నారాయణ, నిజామాబాద్, వరంగల్ జిల్లాలకు ఎ.ఎల్.మల్లయ్య, హైదరాబాద్, ఖమ్మం జిల్లాలకు సతీష్ గౌడ్, రంగారెడ్డి, మెదక్ జిల్లాలకు నిమ్మల ఇందిర, నల్లగొండ, మహబూబ్నగర్ జిల్లాలకు జూడ్ విన్సెంట్ నియమితులయ్యారు. ఈ జిల్లాల్లో బీసీ విభాగం కార్యక్రమాలను వీరు సమన్వయం చేస్తారు.