మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
ఓటర్లతో ఇంటలిజెన్స్ అధికారుల బేరసారాలు
09 Aug 2017 2:17 PM
నంద్యాల: తెలంగాణ దేశం పార్టీ నంద్యాలలో అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేపట్టింది. ఉప ఎన్నికల సందర్భంగా ఇంటలిజెన్స్ అధికారులను ప్రభుత్వం నంద్యాలకు దించిందన్నారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓటర్లను భయబ్రాంతులకు గురి చేస్తున్నారని వైయస్ఆర్ సీపీ నేతలు ఆరోపించారు. 5, 10 ఓట్లున్న కుటుంబాలను టార్గెట్ చేసుకొని ఓటర్లను భయబ్రాంతులకు గురి చేస్తూ బేరసారాలకు దిగుతున్నారని వైయస్ఆర్ సీపీ మండిపడుతుంది. అనధికారికంగా తిష్టవేసిన ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నేడు ఈసీకి ఫిర్యాదు చేయాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించింది.