టీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన
మంగళగిరిలో ఆళ్ల రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసిన
29 Aug 2015 1:09 PM
గుంటూరు: ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ వైఎస్సార్సీపీ చేపట్టిన బంద్ రాష్ట్రవ్యాప్తంగా కొనసాగుతోంది. శాంతియుతంగా బంద్ నిర్వహిస్తున్న గుంటూరు జిల్లా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ రాష్ట్రబంద్ పిలుపు నేపథ్యంలో తెలవారుజామున ఉదయం 5 గంటల నుంచే ఆళ్లరామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు మంగళగిరిలో బంద్ నిర్వహించాయి.
బస్టాండ్ ఆవరణలో ధర్నా చేపట్టి బస్సులను బయటకు వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. దీంతో, ఎమ్మెల్యేతో పాటు 30 మంది కార్యకర్తల్ని పోలీసులు అరెస్ట్ చేసి పట్టణ పోలీస్ స్టేషన్ కు తరలించారు.