కొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలువైయస్ఆర్ సీపీలో చేరిన కాశీభట్ల సాయినాథ్ శర్మరెండో రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభం
ఐదు నియోజకవర్గాలు.. 190 కిలోమీటర్లు
21 Oct 2012 1:45 PM
అనంతపురంలో షర్మిల యాత్ర
పులివెందుల: అనంతపురం జిల్లాలో ఈ నెల 23 మధ్యాహ్నం షర్మిల పాదయాత్ర మొదలవుతుందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు భూమన కరుణాకరరెడ్డి, గురునాథరరెడ్డి తెలిపారు. ధర్మవరం, ఉరవకొండ, అనంతపురం, రాప్తాడు, గుంతకల్లు నియోజకవర్గాలలో 15రోజుల పాటు 190 కిలోమీటర్లు ఆమె నడుస్తారని వారు వివరించారు. చంద్రబాబు పాదయాత్ర నీరస యాత్రలా, ప్రజా ఛీత్కార యాత్రలా మారిందన్నారు. గత మూడేళ్ళలో అవినీతి పెరిగిందని బొత్స అంగీకరిస్తున్నారా అని వారు ప్రశ్నించారు. షర్మిల పాదయాత్ర కాంగ్రెస్, టీడీపీలకు కుక్క కాటుకు చెప్పు దెబ్బ వంటిదన్నారు. ఆమె వెంట లక్షల పాదాలు కదులుతున్నాయని వారు పేర్కొన్నారు.