మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
వైయస్ఆర్సీపీలోకి టీడీపీ నుంచి 50 కుటుంబాలు చేరిక
06 Oct 2018 12:09 PM
శ్రీకాకుళంః జననేత వైయస్ జగన్ ఆశయాలు,పార్టీ సిద్ధాంతాల పట్ల నమ్మకంతో వైయస్ఆర్సీపీలోకి రోజురోజుకు వలసలు పెరుగుతున్నాయి. తాజాగా జి.సిగడాం మండలం దవళపేటలో టీడీపీ నుంచి 50 కుటుంబాలు వైయస్ఆర్సీపీలోకి చేరారు. ఎచ్చెర్ల వైయస్ఆర్సీపీ సమన్వయకర్త గొర్లె కిరణ్కుమార్ సమక్షంలో వారికి కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర్రానికి మంచి రోజులు రావాలంటే వైయస్ జగన్ సీఎం కావాలన్నారు. రాబోయే ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. వైయస్ జగన్ వెంట నడిచి పార్టీ గెలుపునకు అహర్నిశలు శ్రమిస్తామన్నారు.