మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు
రాష్ట్రవ్యాప్తంగా 48 గంటల దీక్షలు ప్రారంభం
02 Oct 2018 10:18 AM
అమరావతి: నిరుద్యోగ భృతిపై చంద్రబాబు హామీ నెరవేర్చలేదని నిరసిస్తూ వైయస్ఆర్సీపీ విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో 48 గంటల నిరాహారదీక్షలు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో ప్రారంభమయ్యాయి. విజయవాడలో విద్యార్థి సంఘం దీక్షలకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో ఉద్రిక్తత నెలకొంది. మిగతా జిల్లాల్లో దీక్షలు ప్రారంభమయ్యాయి. చంద్రబాబు నిరుద్యోగులను మోసం చేసిన విధానాన్ని విద్యార్థులు ఎండగడుతున్నారు.