రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
32 రోజుల్లో మొత్తం 420.9 కి.మీలు
18 Nov 2012 8:42 PM
జూలకల్ 18 నవంబర్ 2012 : 'మరో
ప్రజా ప్రస్థానం' లో షర్మిల 32వ రోజు పాదయాత్ర ముగిసింది. ఆదివారం షర్మిల 17 కిలోమీటర్ల మేర
పాదయాత్ర చేశారు. రాత్రికి జూలకల్లో షర్మిల బస చేస్తున్నారు. కోడుమూరు నియోజకవర్గం సి-బెళగల్
మండలంలోని నాలుగు ప్రధాన గ్రామాల గుండా షర్మిల పాదయాత్ర సాగుతోంది. ఆదివారం ఉదయం ప్రారంభమైన పాదయాత్ర సి.బెళగల్, పోలకల్లు గుండా జూలకల్ చేరుకుంది. కాగా, ఇప్పటి వరకు
'మరో ప్రజాప్రస్థానం'లో భాగంగా షర్మిల 420.9 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేశారు.