మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
వైయస్సార్సీపీలో చేరిన 200 మంది టీడీపీ నేతలు
05 Oct 2017 6:24 PM
కర్నూలుః ఆదోనిలో టీడీపీ నుంచి వైయస్సార్సీపీలోకి భారీగా చేరికలు జరిగాయి. 7వ వార్డుకు చెందిన 200 మంది టీడీపీ కార్యకర్తలు వైయస్సార్సీపీలో చేరారు. ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డి సమక్షంలో వీరంతా పార్టీలో చేరారు. ఎమ్మెల్యే పార్టీ కండువాలు కప్పి వారిని సాదరంగా ఆహ్వానించారు.