పీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతంపీఎంపాలెంలో జననేతకు ఘనస్వాగతం21వ రోజు `మేమంతా సిద్ధం` బస్సు యాత్ర ప్రారంభంస్టేట్ క్రిస్టియన్ మైనారిటీ అఫైర్స్ ఎలక్షన్ కో-ఆర్డినేటర్ల నియామకంజనసేన చంద్రబాబుకు ఓ భజన సేనబాబు, పవన్, షర్మిలపై ఈసీకి ఫిర్యాదునవరత్నాల పథకాలపై ఎల్లో బ్యాచ్ విష ప్రచారం బ్రాహ్మణ సంక్షేమానికి వైయస్ఆర్సీపీ ప్రభుత్వం కృషిఓటర్లను వెధవలు అనడం ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేయడమే మేమంతా సిద్ధం - 21వ రోజు షెడ్యూల్
హైదరాబాద్ చేరకున్న వైయస్ జగన్
16 Mar 2019 3:34 PM
వైయస్ వివేకానందరెడ్డి హత్యపై గవర్నర్కు ఫిర్యాదు
హైదరాబాద్: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్మోహన్రెడ్డి హైదరాబాద్ చేరుకున్నారు. పులివెందులలో వైయస్ వివేకానందరెడ్డి అంత్యక్రియలు పూర్తయిన అనంతరం ఇడుపులపాయలో దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి ఘాట్ వద్ద నివాళులర్పించారు. ఇడుపులపాయలో తండ్రికి నివాళులర్పించిన అనంతరం వైయస్ జగన్ హైదరాబాద్కు బయల్దేరి వచ్చారు. సాయంత్రం వైయస్ జగన్ గవర్నర్ను కలవనున్నారు. వైయస్ వివేకానందరెడ్డి హత్య, రాష్ట్రంలోని రాజకీయ హత్యలను గవర్నర్కు వివరించారు.