ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువ
నేడు కేంద్ర మంత్రి షేకావత్తో మంత్రుల భేటీ
11 Dec 2020 11:15 AM
న్యూఢిల్లీ: ఇవాళ మధ్యాహ్నం 12.15 గంటలకు కేంద్ర మంత్రి షేకావత్తో ఏపీ మంత్రుల భేటీ కానున్నారు. కేంద్ర మంత్రి షేకావత్ను మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి, అనిల్కుమార్ యాదవ్ కలువనున్నారు. ఎంపీలతో కలిసి కేంద్ర మంత్రిని రాష్ట్ర మంత్రులు కలువనున్నారు.