మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
బాబు జమానాలో ఇలాంటివి కోకొల్లలు
10 Dec 2020 11:18 AM
వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్
విజయవాడ: చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టు అంచనాలు పెంచి దోచేశారని వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి విమర్శించారు. ఈ మేరకు గురువారం ఆయన ట్వీట్ చేశారు. హంద్రీ-నీవా ద్వారా అనంతలోని పేరూర్ డ్యాంకు నీటిని తరలించే కాల్వల తవ్వకానికి బాబు హయాంలో మూడింతలు ఎక్కువగా 850 కోట్లు కేటాయించారు. ఇప్పుడు సిఎం వైయస్ జగన్ గారు అవే నిధులతో కొత్తగా3.3 టిఎంసీల సామర్థ్యం ఉండే 3 రిజర్వాయర్లకు భూమి పూజ చేశారు. బాబు జమానాలో ఇలాంటివి కోకొల్లలు అంటూ విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.