మూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్
విజయనగరంలో విగ్రహం ధ్వంసం ఘటనలో టీడీపీ హస్తం
01 Jan 2021 12:43 PM
వైయస్ఆర్కాంగ్రెస్పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి
విశాఖ: విజయనగరంలో విగ్రహం ధ్వంసం ఘటనలో టీడీపీ హస్తం ఉందని వైయస్ఆర్కాంగ్రెస్పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. చంద్రబాబు, లోకేష్ కనుసన్నల్లోనే విగ్రహ ధ్వంసం జరిగిందని ఆరోపించారు. త్వరలోనే దోషులను కఠినంగా శిక్షిస్తామని ఆయన హెచ్చరించారు.