బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
సీఎం వైయస్ జగన్ జోలికొస్తే ఊరుకునేది లేదు
22 Oct 2021 3:03 PM
జనాగ్రహ దీక్షలో ఎమ్మెల్యే ఉషాశ్రీచరణ్
అనంతపురం: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి జోలికి వస్తే ఊరుకునేది లేదని వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఉషాశ్రీ చరణ్ హెచ్చరించారు. సీఎం వైయస్ జగన్ పై అసభ్యకరంగా విమర్శలు చేయించిన ప్రతిపక్ష నేత చంద్రబాబు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం కళ్యాణదుర్గం నియోజకవర్గం కేంద్రం టీ సర్కిల్ లో నిర్వహించిన "జనాగ్రహ దీక్షషలో కళ్యాణదుర్గం ఎమ్మెల్యే కే.వి.ఉషాశ్రీచరణ్ పాల్గొన్నారు.