రాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్తఇవి మన తలరాతలు మార్చే ఎన్నికలు
అమరావతి భూముల విషయంలో నూటికి నూరు శాతం అక్రమాలే
25 Mar 2021 3:50 PM
ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి
గుంటూరు: అమరావతి భూముల విషయంలో నూటికి నూరు శాతం అక్రమాలు జరిగాయని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. సీఐడీ విచారణలో బాధితులు అసలు నిజాలు వెల్లడించారని చెప్పారు. బాధితుల వాంగ్మూలాలను సీఐడీ అధికారులు రికార్డు చేశారని తెలిపారు. భూముల కేటాయింపులో అక్రమాల కేసుపై కోర్టు నాలుగు వారాల వరకు మాత్రమే స్టే ఇచ్చిందని గుర్తు చేశారు. ఫిర్యాదుదారులు, దళితులను టీడీపీ నేతలు భయపెడుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. చట్టాలను అతిక్రమించి చంద్రబాబు, నారాయణ భూములతో లబ్ధి పొందారని పేర్కొన్నారు.అప్పటి ఐఏఎస్ అధికారులపై ఒత్తిడి తేవడమే కాకుండా మాట వినని వారిని బదిలీ చేశారన్నారు.