కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
చర్చలను అడ్డుకోవడం సరికాదు
23 Mar 2022 10:06 AM
ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి
అమరావతి: అసెంబ్లీలో పేదల ఇళ్లకు సంబంధించిన చర్చ జరుగుతుంటే టీడీపీ సభ్యులు అడ్డుకోవడం సరికాదని ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి అన్నారు. టీడీపీ సభ్యుల తీరు ఏమాత్రం మారడం లేదని అసహనం వ్యక్తం చేశారు. స్పీకర్ పోడియం వద్ద టీడీపీ సభ్యుల అనుచిత ప్రవర్తనకు పాల్పడటం దురదృష్టకరమన్నారు. పేదల ఇళ్ల విషయంలో ప్రశ్నోత్తరాలు జరుగుతుండగా అడ్డుకునే ప్రయత్నం చేయటం ఏంటని ప్రశ్నించారు.