మాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్నామినేషన్ దాఖలు చేసిన సీఎం వైయస్ జగన్పులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల నా ప్రాణం, ప్రతి కష్టంలో నా వెంట నిలిచే ధైర్యంపులివెందుల చేరుకున్న సీఎం వైయస్ జగన్ రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడు
క్షత్రియ కార్పొరేషన్ చైర్మన్ కు మంత్రి ధర్మాన నివాళి
24 Apr 2023 3:35 PM
శ్రీకాకుళం: ఇటీవల మరణించిన క్షత్రియ కార్పొరేషన్ ఛైర్మన్ పాతపాటి సర్రాజు కు రెవెన్యూ మంత్రి ధర్మాన ప్రసాదరావు నివాళులర్పించారు. ఆయన చిత్రపటానికి పూల మాలలు వేసి అంజలి ఘటించారు. సోమవారం ఉదయం భీమవరంలోని ఆయన నివాసానికి మంత్రి ధర్మాన చేరుకొని, కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. కార్యక్రమంలో భీమవరం శాసనసభ్యులు గ్రంధి శ్రీనివాస్ , జిల్లా పరిషత్ చైర్మన్ కవురి శ్రీనివాస్, పివిఎల్ నరసింహారాజు తదితరులు పాల్గొన్నారు.