కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
ఖర్చు చేసే ప్రతి రూపాయి పట్ల బాధ్యతాయుతంగా ఉండాలి
29 Jun 2021 2:45 PM
కేంద్ర ప్రాయోజిత పథకాలపై మంత్రి కన్నబాబు సమీక్ష
తాడేపల్లి: కేంద్ర ప్రాయోజిత పథకాలపై మంత్రి కన్నబాబు సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర పథకాలతో కేంద్ర ప్రాయోజిత పథకాల సమన్వయంపై సూచనలిచ్చారు.ఖర్చు చేసే ప్రతి రూపాయి పట్ల బాధ్యతాయుతంగా ఉండాలని అధికారులకు సూచించారు. రైతాంగానికి మేలు చేసే ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. రైతులు శాస్తి్రయ వ్యవసాయ పద్ధతులు పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు