రేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డు
ఏపీ..వెస్ట్రన్ ఆస్ట్రేలియా మధ్య వాణిజ్య సంబంధాలపై చర్చలు
07 Jan 2021 11:30 AM
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మంత్రి గౌతంరెడ్డి సమావేశం
విజయవాడ: వెస్ట్రన్ ఆస్ట్రేలియా ప్రభుత్వ ప్రతినిధులతో మంత్రి గౌతం రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. వెస్ట్రన్ ఆస్ట్రేలియా టర్నింగ్ టు ఇండియా పేరుతో వర్చువల్ సమావేశం నిర్వహించారు. ఏపీ, వెస్ట్రన్ ఆస్ట్రేలియా మధ్య వాణిజ్య సంబంధాలు బలోపేతంపై చర్చిస్తున్నారు.