మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
రాజకీయ ఉనికి కోసం సభ్యత, సంస్కారం లేకుండా ప్రవర్తిస్తారా?
22 Oct 2021 12:56 PM
ఉరవకొండ జనాగ్రహ దీక్షలో మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి
ఉరవకొండ: రాజకీయ ఉనికి కోసం సభ్యత, సంస్కారం లేకుండా ప్రవర్తిస్తారా? అని మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి చంద్రబాబును నిలదీశారు. ఉరవకొండలో రెండో రోజు జనాగ్రహ దీక్ష కొనసాగుతోంది. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ..ప్రతిపక్ష పార్టీ ‘రాజకీయాల్లో దిగజారుడు విధానాలకు వ్యతిరేకంగా, ముఖ్యమంత్రిని ఉద్దేశించి బూతులు మాట్లాడుతున్నారని తప్పుపట్టారు. పట్టాభి వ్యాఖ్యలపై చంద్రబాబు క్షమాపణ చెప్పాల్సిందేనని డిమాండ్ చేశారు.