బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
రేపో మాపో చంద్రబాబు జైలుకు
25 Feb 2020 2:37 PM
డిప్యూటీ సీఎం అంజాద్బాషా
వైయస్ఆర్ జిల్లా: మనుగడ కోసమే చంద్రబాబు ప్రజా చైతన్య యాత్ర చేస్తున్నారని డిప్యూటీ సీఎం అంజాద్బాషా పేర్కొన్నారు. చంద్రబాబు చేసిన స్కామ్లన్నీ ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. రేపో మాపో జైలుకు వెళ్లాల్సి వస్తుందని యాత్రల పేరుతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు. ఏప్రిల్ 1 నుంచి నాణ్యమైన బియ్యాన్ని డోర్ డెలివరీ చేస్తామని డిప్యూటీ సీఎం తెలిపారు.