రేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతంస్టీల్ ప్లాంట్ కార్మికులకు వైయస్ఆర్ సీపీ అండగా నిలుస్తుందిసీఎం వైయస్ జగన్ బస్సు యాత్ర దేశ చరిత్రలోనే ఓ రికార్డు
టీడీపీ హయాంలో విచ్చలవిడిగా భూకబ్జాలు
30 Jan 2021 1:17 PM
డిప్యూటీ సీఎం ఆళ్ల నాని
విజయవాడ: టీడీపీ హయాంలో విచ్చలవిడిగా భూకబ్జాలు, దాడులు జరిగాయని డిప్యూటీ సీఎం ఆళ్ల నాని పేర్కొన్నారు. చంద్రబాబు హయాంలో రాష్ట్రాన్ని పేకాట శిబిరం చేశారని విమర్శించారు. గత ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపినందుకే.. మంత్రి కొడాలి నానిపై దాడులు చేస్తున్నారని ఆళ్ల నాని విమర్శించారు. సంక్షేమ పథకాలు అమలైతే నామరూపాలు లేకుండా పోతామనే భయంతో.. రాష్ట్రంలో ప్రతిపక్షాలు విద్వేషాలు రెచ్చగొడుతున్నాయని ఆళ్ల నాని విమర్శించారు.