సీఎం వైయస్ జగన్తోనే సామాజిక న్యాయం సాధ్యంవైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..
ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు పరిహారం పంపిణీ
02 Sep 2022 2:48 PM
కర్నూలు: వెల్దుర్తి మండలం లో ఆత్మహత్య చేసుకున్న ఏడు రైతు కుటుంబాలకు ప్రభుత్వం నుంచి మంజూరైన ఆర్థిక సహాయాన్ని ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవమ్మ పంపిణీ చేశారు. శుక్రవారం వెల్దుర్తి సొసైటీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బాధిత రైతు కుటుంబాలకు రూ. 49లక్షల మెగా చెక్ ను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు. ఈ సందర్భంగా బాధితులు, బాధిత కుటుంబ సభ్యులు తమని ఆదుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారికి, ప్రత్యేక చొరవ తీసుకొని త్వరగా మంజూరు చేయించిన ఎమ్మెల్యే శ్రీదేవమ్మకు కృతజ్ఞతలు తెలిపారు.