సివిల్‌ సప్లైపై వైయస్‌ జగన్‌ సమీక్ష

తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సివిల్‌ సప్లైపై సమీక్ష నిర్వహిస్తున్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో మంత్రి కొడాలి నాని, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Back to Top